ఏపీ సామాజిక, సాంస్కృతిక చరిత్ర - 2
1. హంపీ-విజయ నగరాన్ని యునెస్కో ఏ సంవత్సరంలో ప్రపంచ వారసత్వ కట్టడంగా ప్రకటించింది?
1) 1975
2) 1982
3) 1980
4) 1986
View Answer
సమాధానం: 4
2. శాతవాహనుల కాలంలో ‘నిగమ సభలు’ వేటి పాలనను నిర్వహించేవి?(Group-II, 2008)
1) గ్రామాలు
2) నగరాలు
3) ప్రాదేశికులు
4) మత విషయాలు
View Answer
సమాధానం: 2
3. ‘సింహాసన ద్వాత్రింశిక’ రచయిత ఎవరు?Group-I, 1995)
1) కొరవి గోపరాజు
2) గౌరన
3) మారన
4) పోతన
View Answer
సమాధానం: 1
4. ‘కంఠక శోధన’ దేనికి సంబంధించింది?(Group-II, 2003)
1) న్యాయ వ్యవస్థ
2) రెవెన్యూ పాలన
3) ఆర్థిక వ్యవస్థ
4) పరిపాలనా వ్యవస్థ
View Answer
సమాధానం: 1
5. రెడ్డిరాజుల తొలి రాజధాని ఏది?
1) రాజమహేంద్రవరం
2) పిఠాపురం
3) దేవరకొండ
4) అద్దంకి
View Answer
సమాధానం: 4
6. కొండవీటి దుర్గాన్ని ఎవరు నిర్మించారు?
1) కుమార గిరిరెడ్డి
2) పెదకోమటి వేమారెడ్డి
3) అనపోతారెడ్డి
4) కాటయ వేమారెడ్డి
View Answer
సమాధానం: 3
7. రాజధానిని ‘అద్దంకి’ నుంచి ‘కొండవీటి’కి మార్చిన రెడ్డిరాజు ఎవరు?
1) అనపోతారెడ్డి
2) రాచ వేమారెడ్డి
3) ప్రోలయ వేమారెడ్డి
4) కుమార గిరిరెడ్డి
View Answer
సమాధానం: 1
8. ‘కర్పూర వసంతరాయలు’ అనే ఆధునిక కావ్యాన్ని ఎవరు రచించారు?
1) ఆరుద్ర
2) దాశరథీ
3) సి. నారాయణ రెడ్డి
4) శ్రీశ్రీ
View Answer
సమాధానం: 3
9.పురిటి సుంకాన్ని విధించిన రెడ్డిరాజు ఎవరు?
1) అన వేమారెడ్డి
2) రాచ వేమారెడ్డి
3) పెదకోమటి వేమారెడ్డి
4) కుమారగిరి రెడ్డి
View Answer
సమాధానం: 2
10. ‘చాటు కృతులు’ అంటే ఏమిటి?
1) హాస్య గీతాలు
2) నాటకాలు
3) శతకాలు
4) రాజులను కీర్తించే గీతాలు
View Answer
సమాధానం: 4
11. చోళ సింహాసనం అధిష్టించిన రాజేంద్రుడు (కులోత్తుంగ చోళుడు) ఎవరి కుమారుడు? (Civils prelims, 1997)
1) విమలాదిత్యుడు
2) గుణగ విజయాదిత్యుడు
3) రాజరాజ నరేంద్రుడు
4) చాళుక్య భీముడు
View Answer
సమాధానం: 3
12.గుంటూరు జిల్లా ఫిరంగిపురం వద్ద ‘సంతాన సాగరం’ అనే పెద్ద చెరువును ఎవరు తవ్వించారు?
1) కాటయ వేమారెడ్డి
2) పెదకోమటి వేమారెడ్డి
3) కుమార గిరిరెడ్డి
4) సూరమాంబ
View Answer
సమాధానం: 4
13. రెడ్డిరాజుల ‘రాజ లాంఛనం’ ఏది?
1) పులి
2) సింహం
3) వరాహం
4) వృషభం
View Answer
సమాధానం: 4
14. రెడ్డిరాజుల కాలంలో భూమిని దేనితో కొలిచేవారు?
1) తాడు
2) గొలుసు
3) కేసరపాటి గడ
4) మూరలు
View Answer
సమాధానం: 3
15. అవచి తిప్పయ్య చెట్టిని ఏ రెడ్డిరాజు కాలంలో ‘సుగంధ భాండాగారికుడు’గా నియమించారు?
1) అన వేమారెడ్డి
2) కుమారగిరి రెడ్డి
3) పెదకోమటి వేమారెడ్డి
4) రాచ వేమారెడ్డి
View Answer
సమాధానం: 2
16. కృష్ణ దేవరాయల ఆస్థాన విద్వాంసుడు ఎవరు? (Civils prelims, 2000)
1) నంది తిమ్మన
2) అల్లసాని పెద్దన
3) ధూర్జటి
4) భట్టుమూర్తి
View Answer
సమాధానం: 2
17.కింది వాటిలో క్రీ.శ. 1565 నాటి విజయనగర రాజు ‘అలియ రామరాయలు’ కాలం నాటి ‘తాళికోట (తల్లికోట) యుద్ధం’లో పాల్గొనని దక్కన్ రాజ్యం ఏది?(Civils prelims, 2000)
1) బీరార్
2) బీజాపూర్
3) గోల్కొండ
4) బీదర్
View Answer
సమాధానం: 1
18. కింది వాటిలో సరైన జత ఏది?(Civils prelims, 1999)
1) శ్రీకృష్ణదేవరాయలు - మనుచరిత్ర
2) మొదటి బుక్కరాయలు - వైదిక మార్గ ప్రవర్తక
3) అల్లసాని పెద్దన - ఆముక్త మాల్యద
4) గంగాదేవి - అమరు శతకం
View Answer
సమాధానం: 2
19. జైనులు, వైష్ణవుల మధ్య ఘర్షణలను నివారించిన విజయనగర పాలకుడు ఎవరు?(Group-I, 2001; Group-II, 2003)
1) మొదటి దేవరాయలు
2) మొదటి హరిహరరాయలు
3) మొదటి బుక్కరాయలు
4) సాళువ నరసింహుడు
View Answer
సమాధానం: 3
20. వాగ్గేయకారుడు అన్నమయ్య కింద పేర్కొన్నవారిలో ఎవరి సమకాలీకుడు? (Civils prelims, 1997)
1) హరిహరరాయలు
2) మొదటి దేవరాయలు
3) రెండో దేవరాయలు
4) సాళువ నరసింహరాయలు
View Answer
సమాధానం: 4
21. కృష్ణ దేవరాయల పాలనా కాలం ఏది? Civils prelims, 1998)
1) క్రీ.శ. 1485 1502
2) క్రీ.శ. 1509 1530
3) క్రీ.శ. 1533 1545
4) క్రీ.శ. 1550 1565
View Answer
సమాధానం: 2
22. తన సైన్యంలో పది వేల మంది మహమ్మదీయులను నియమించిన విజయ నగర రాజు ఎవరు?(Civils prelims, 1998; Group-II, 2011)
1) మొదటి దేవరాయలు
2) రెండో దేవరాయలు
3) శ్రీకృష్ణదేవరాయలు
4) రామరాయలు
View Answer
సమాధానం: 2
23. ‘ఫర్గాటెన్ ఎంపైర్’ గ్రంథ రచయిత ఎవరు? Civils prelims, 1997)
1) రాబర్ట్ సీవెల్
2) జేమ్స్ ఫెర్గూసన్
3) ఫాదర్ హీరాస్
4) హెచ్.జి. వేల్స్
View Answer
సమాధానం: 1
24. చైనా దేశానికి తన రాయబారిని పంపిన విజయనగర రాజు ఎవరు?
1) మొదటి బుక్కరాయలు
2) రెండో హరిహరరాయలు
3) రెండో దేవరాయలు
4) శ్రీకృష్ణ దేవరాయలు
View Answer
సమాధానం: 1
25. విజయనగర సామ్రాజ్యంలో వివాహ సుంకాలను రద్దు చేసిన పాలకుడు ఎవరు?
1) తుళువ వీరనరసింహుడు
2) శ్రీకృష్ణదేవరాయలు
3) మొదటి హరిహర రాయలు
4) బుక్కరాయలు
View Answer
సమాధానం: 2
26. కింది వాటిలో యాచక వృత్తిపై విధించిన పన్ను ఏది?
1) పుల్లం పన్ను
2) అడికాసు పన్ను
3) గణాచారి పన్ను
4) పింజుణి సిద్ధాయం
View Answer
సమాధానం: 3
27. ‘పింజుణి సిద్ధాయం’ అనే పన్నును ఎవరి/ దేనిపై విధించేవారు?
1) వేశ్యలు
2) దూదిని ఏకి దారం తీసేవారు
3) చేనేత పనివారు
4) పశువులు మేసే పచ్చిక బయళ్లు
View Answer
సమాధానం: 2
28. ‘బ్రహ్మదేవ గ్రామాలు’ అంటే ఏమిటి?
1) మఠాధిపతులకు ఇచ్చే భూములు
2) బ్రాహ్మణులకు దానంగా ఇచ్చే పన్నులు లేని గ్రామాలు
3) రాజోద్యోగులకు ఇచ్చే గ్రామాలు
4) శాస్త్రవేత్తలకు ఇచ్చే గ్రామాలు
View Answer
సమాధానం: 2
29. ‘భండార వార గ్రామాలు’ అంటే ఏమిటి?
1) వృత్తి పనివారికి ఇచ్చే గ్రామాలు
2) మఠాధిపతులకు ఇచ్చే గ్రామాలు
3) రాచగ్రామాలు (రాజులకు ఇచ్చేవి)
4) పండితులు, కవులకు ఇచ్చే గ్రామాలు
View Answer
సమాధానం: 3
30. విజయనగర రాజుల కులదైవం?
1) విరూపాక్షుడు
2) శివుడు
3) విష్ణువు
4) సూర్యుడు
View Answer
సమాధానం: 1
31. విజయనగర రాజుల ‘రాజ లాంఛనం’ ఏది?
1) ఎద్దు
2) సింహం
3) వరాహం
4) చేప
View Answer
సమాధానం: 3
32. కుమార కంపన భార్య గంగాదేవి ‘మధురా విజయం’ గ్రంథాన్ని ఏ భాషలో రాశారు?
1) తెలుగు
2) కన్నడం
3) ప్రాకృతం
4) సంస్కృతం
View Answer
సమాధానం: 4
33. ‘కృష్ణలీలా తరంగిణీ’ గ్రంథ రచయిత ఎవరు?
1) విద్యారణ్యుడు
2) బండారు లక్ష్మీనారాయణ
3) నారాయణ తీర్థులు
4) రాజనాథ డిండిముడు
View Answer
సమాధానం: 3
34.కృష్ణదేవరాయలు ‘విద్యాగోష్టులు’ జరిపే సభా భవనం పేరేమిటి?
1) రాచ భవనం
2) మలయ కూటం
3) భువనవిజయం
4) ముత్యాల శాల
View Answer
సమాధానం: 3
35. ‘అమరు నాయంకర వ్యవస్థ’ దేన్ని సూచిస్తుంది?
1) రెవెన్యూ పరిపాలనా వ్యవస్థ
2) సైనిక వ్యవస్థ
3) గ్రామ పరిపాలన
4) నాడుల పరిపాలన
View Answer
సమాధానం: 2
36. ‘తలారి’ అని ఎవరిని పిలిచేవారు?
1) గ్రామ రక్షక భటుడు
2) నగర పాలకుడు
3) దేవదాసీల నిర్వాహకుడు
4) పన్నులు వసూలు చేసేవాడు
View Answer
సమాధానం: 1
37. ‘రాయ వాచకం’ రచయిత ఎవరు?
1) ధూర్జటి
2) స్థానాపతి
3) భట్టుమూర్తి
4) ముక్కు తిమ్మన
View Answer
సమాధానం: 2
38. తన తల్లి నాగలాంబ పేరుతో ‘నాగలాపురం’ పట్టణాన్ని నిర్మించిన విజయనగర రాజు ఎవరు?
1) మొదటి దేవరాయలు
2) మొదటి బుక్కరాయలు
3) అళియ రామరాయలు
4) శ్రీకృష్ణదేవరాయలు
View Answer
సమాధానం: 4
39. అచ్చ తెలుగు కావ్యమైన ‘యయాతి చరితం’ రచయిత ఎవరు?
1) పొన్నెగంటి తెలగనాచార్యుడు
2) అద్దంకి గంగాధర కవి
3) సారంగు తమ్మయ్య
4) కందుకూరి రుద్రకవి
View Answer
సమాధానం: 1
40. కవులు తమ రచనల్లో ‘ఇభరాముడు’గా కీర్తించిన గోల్కొండ నవాబు ఎవరు?
1) మహమ్మద్ కులీ కుతుబ్షా
2) ఇబ్రహీం కుతుబ్షా
3) మహమ్మద్ కుతుబ్షా
4) అబ్దుల్లా కుతుబ్షా
View Answer
సమాధానం: 2
41. ‘వైజయంతీ విలాసం’ అనే శృంగార కావ్యాన్ని ఎవరు రచించారు?
1) పొన్నెగంటి తెలగనార్యుడు
2) సారంగు తమ్మయ్య
3) కందుకూరి రుద్రకవి
4) అద్దంకి గంగాధర కవి
View Answer
సమాధానం: 2
42. ‘దాశరథీ శతకం’ రచయిత ఎవరు?
1) క్షేత్రయ్య
2) కంచర్ల గోపన్న (రామదాసు)
3) కందుకూరి రుద్రకవి
4) సారంగు తమ్మయ్య
View Answer
సమాధానం: 2
43. కూచిపూడి (కృష్ణా జిల్లా) నాట్యాచార్యుల సేవలకు గుర్తింపుగా ‘కూచిపూడి’ గ్రామాన్ని అగ్రహారంగా దానం చేసిన గోల్కొండ నవాబు ఎవరు?
1) ఇబ్రహీం కుతుబ్షా
2) అబుల్ హసన్ తానీషా
3) అబ్దుల్లా కుతుబ్షా
4) మహమ్మద్ కులీ కుతుబ్షా
View Answer
సమాధానం: 2
44. తెలుగులో మొదటి యక్షగాన నాటకమైన ‘సుగ్రీవ విజయం’ రచయిత ఎవరు?
1) కందుకూరి రుద్రకవి
2) సారంగు తమ్మయ్య
3) సంకుశాల నృసింహకవి
4) పొన్నెగంటి తెలగనాచార్యులు
View Answer
సమాధానం: 1
45. ‘మువ్వ గోపాల’ శృంగార పదాల రచయిత క్షేత్రయ్య కింద పేర్కొన్న ఏ కుతుబ్షాహీ పాలకుడి సమకాలీకుడు?
1) మహమ్మద్ కులీ కుతుబ్షా
2) అబ్దుల్లా కుతుబ్షా
3) అబుల్ హసన్ తానీషా
4) మహమ్మద్ కుతుబ్షా
View Answer
సమాధానం: 2
46. కుతుబ్షాహీ (గోల్కొండ) రాజ్య స్థాపకుడు ఎవరు?
1) మహమ్మద్ కులీ కుతుబ్షా
2) ఇబ్రహీం కుతుబ్షా
3) అబ్దుల్లా కుతుబ్షా
4) సుల్తాన్ కుతుబ్ - ఉల్ - ముల్క్
View Answer
సమాధానం: 4
47. శ్రీశైలం, అహోబిలంలోని దేవాలయాలకు సోపానాలు (మెట్లు) ఎవరు నిర్మించారు?
1) ప్రోలయ వేమారెడ్డి
2) అనవేమారెడ్డి
3) పెదకోమటి వేమారెడ్డి
4) రాచ వేమారెడ్డి
View Answer
సమాధానం: 1
48. హంపీ - విజయ నగరం శిథిలాలను మొట్ట మొదట (క్రీ.శ.1800లో) ఎవరు వెలుగులోకి తీసుకువచ్చారు?
1) కల్నల్ కోలిన్ మెకంజీ
2) రాబర్ట్ సీవెల్
3) జనరల్ కన్నింగ్హామ్
4) మార్షల్
View Answer
సమాధానం: 1
49. కింద పేర్కొన్న వారిలో విజయనగర సామ్రాజ్యం గురించి వర్ణించిన విదేశీ యాత్రికుడు ఎవరు?
1) నికితిన్ - రష్యా
2) దూర్తె బార్బొసా - పోర్చుగల్
3) డొమింగో పయస్ - పోర్చుగల్
4) ఫెర్నావో న్యూనిజ్ - పోర్చుగల్
View Answer
సమాధానం: 3
1. హంపీ-విజయ నగరాన్ని యునెస్కో ఏ సంవత్సరంలో ప్రపంచ వారసత్వ కట్టడంగా ప్రకటించింది?
1) 1975
2) 1982
3) 1980
4) 1986
View Answer
సమాధానం: 4
2. శాతవాహనుల కాలంలో ‘నిగమ సభలు’ వేటి పాలనను నిర్వహించేవి?(Group-II, 2008)
1) గ్రామాలు
2) నగరాలు
3) ప్రాదేశికులు
4) మత విషయాలు
View Answer
సమాధానం: 2
3. ‘సింహాసన ద్వాత్రింశిక’ రచయిత ఎవరు?Group-I, 1995)
1) కొరవి గోపరాజు
2) గౌరన
3) మారన
4) పోతన
View Answer
సమాధానం: 1
4. ‘కంఠక శోధన’ దేనికి సంబంధించింది?(Group-II, 2003)
1) న్యాయ వ్యవస్థ
2) రెవెన్యూ పాలన
3) ఆర్థిక వ్యవస్థ
4) పరిపాలనా వ్యవస్థ
View Answer
సమాధానం: 1
5. రెడ్డిరాజుల తొలి రాజధాని ఏది?
1) రాజమహేంద్రవరం
2) పిఠాపురం
3) దేవరకొండ
4) అద్దంకి
View Answer
సమాధానం: 4
6. కొండవీటి దుర్గాన్ని ఎవరు నిర్మించారు?
1) కుమార గిరిరెడ్డి
2) పెదకోమటి వేమారెడ్డి
3) అనపోతారెడ్డి
4) కాటయ వేమారెడ్డి
View Answer
సమాధానం: 3
7. రాజధానిని ‘అద్దంకి’ నుంచి ‘కొండవీటి’కి మార్చిన రెడ్డిరాజు ఎవరు?
1) అనపోతారెడ్డి
2) రాచ వేమారెడ్డి
3) ప్రోలయ వేమారెడ్డి
4) కుమార గిరిరెడ్డి
View Answer
సమాధానం: 1
8. ‘కర్పూర వసంతరాయలు’ అనే ఆధునిక కావ్యాన్ని ఎవరు రచించారు?
1) ఆరుద్ర
2) దాశరథీ
3) సి. నారాయణ రెడ్డి
4) శ్రీశ్రీ
View Answer
సమాధానం: 3
9.పురిటి సుంకాన్ని విధించిన రెడ్డిరాజు ఎవరు?
1) అన వేమారెడ్డి
2) రాచ వేమారెడ్డి
3) పెదకోమటి వేమారెడ్డి
4) కుమారగిరి రెడ్డి
View Answer
సమాధానం: 2
10. ‘చాటు కృతులు’ అంటే ఏమిటి?
1) హాస్య గీతాలు
2) నాటకాలు
3) శతకాలు
4) రాజులను కీర్తించే గీతాలు
View Answer
సమాధానం: 4
11. చోళ సింహాసనం అధిష్టించిన రాజేంద్రుడు (కులోత్తుంగ చోళుడు) ఎవరి కుమారుడు? (Civils prelims, 1997)
1) విమలాదిత్యుడు
2) గుణగ విజయాదిత్యుడు
3) రాజరాజ నరేంద్రుడు
4) చాళుక్య భీముడు
View Answer
సమాధానం: 3
12.గుంటూరు జిల్లా ఫిరంగిపురం వద్ద ‘సంతాన సాగరం’ అనే పెద్ద చెరువును ఎవరు తవ్వించారు?
1) కాటయ వేమారెడ్డి
2) పెదకోమటి వేమారెడ్డి
3) కుమార గిరిరెడ్డి
4) సూరమాంబ
View Answer
సమాధానం: 4
13. రెడ్డిరాజుల ‘రాజ లాంఛనం’ ఏది?
1) పులి
2) సింహం
3) వరాహం
4) వృషభం
View Answer
సమాధానం: 4
14. రెడ్డిరాజుల కాలంలో భూమిని దేనితో కొలిచేవారు?
1) తాడు
2) గొలుసు
3) కేసరపాటి గడ
4) మూరలు
View Answer
సమాధానం: 3
15. అవచి తిప్పయ్య చెట్టిని ఏ రెడ్డిరాజు కాలంలో ‘సుగంధ భాండాగారికుడు’గా నియమించారు?
1) అన వేమారెడ్డి
2) కుమారగిరి రెడ్డి
3) పెదకోమటి వేమారెడ్డి
4) రాచ వేమారెడ్డి
View Answer
సమాధానం: 2
16. కృష్ణ దేవరాయల ఆస్థాన విద్వాంసుడు ఎవరు? (Civils prelims, 2000)
1) నంది తిమ్మన
2) అల్లసాని పెద్దన
3) ధూర్జటి
4) భట్టుమూర్తి
View Answer
సమాధానం: 2
17.కింది వాటిలో క్రీ.శ. 1565 నాటి విజయనగర రాజు ‘అలియ రామరాయలు’ కాలం నాటి ‘తాళికోట (తల్లికోట) యుద్ధం’లో పాల్గొనని దక్కన్ రాజ్యం ఏది?(Civils prelims, 2000)
1) బీరార్
2) బీజాపూర్
3) గోల్కొండ
4) బీదర్
View Answer
సమాధానం: 1
18. కింది వాటిలో సరైన జత ఏది?(Civils prelims, 1999)
1) శ్రీకృష్ణదేవరాయలు - మనుచరిత్ర
2) మొదటి బుక్కరాయలు - వైదిక మార్గ ప్రవర్తక
3) అల్లసాని పెద్దన - ఆముక్త మాల్యద
4) గంగాదేవి - అమరు శతకం
View Answer
సమాధానం: 2
19. జైనులు, వైష్ణవుల మధ్య ఘర్షణలను నివారించిన విజయనగర పాలకుడు ఎవరు?(Group-I, 2001; Group-II, 2003)
1) మొదటి దేవరాయలు
2) మొదటి హరిహరరాయలు
3) మొదటి బుక్కరాయలు
4) సాళువ నరసింహుడు
View Answer
సమాధానం: 3
20. వాగ్గేయకారుడు అన్నమయ్య కింద పేర్కొన్నవారిలో ఎవరి సమకాలీకుడు? (Civils prelims, 1997)
1) హరిహరరాయలు
2) మొదటి దేవరాయలు
3) రెండో దేవరాయలు
4) సాళువ నరసింహరాయలు
View Answer
సమాధానం: 4
21. కృష్ణ దేవరాయల పాలనా కాలం ఏది? Civils prelims, 1998)
1) క్రీ.శ. 1485 1502
2) క్రీ.శ. 1509 1530
3) క్రీ.శ. 1533 1545
4) క్రీ.శ. 1550 1565
View Answer
సమాధానం: 2
22. తన సైన్యంలో పది వేల మంది మహమ్మదీయులను నియమించిన విజయ నగర రాజు ఎవరు?(Civils prelims, 1998; Group-II, 2011)
1) మొదటి దేవరాయలు
2) రెండో దేవరాయలు
3) శ్రీకృష్ణదేవరాయలు
4) రామరాయలు
View Answer
సమాధానం: 2
23. ‘ఫర్గాటెన్ ఎంపైర్’ గ్రంథ రచయిత ఎవరు? Civils prelims, 1997)
1) రాబర్ట్ సీవెల్
2) జేమ్స్ ఫెర్గూసన్
3) ఫాదర్ హీరాస్
4) హెచ్.జి. వేల్స్
View Answer
సమాధానం: 1
24. చైనా దేశానికి తన రాయబారిని పంపిన విజయనగర రాజు ఎవరు?
1) మొదటి బుక్కరాయలు
2) రెండో హరిహరరాయలు
3) రెండో దేవరాయలు
4) శ్రీకృష్ణ దేవరాయలు
View Answer
సమాధానం: 1
25. విజయనగర సామ్రాజ్యంలో వివాహ సుంకాలను రద్దు చేసిన పాలకుడు ఎవరు?
1) తుళువ వీరనరసింహుడు
2) శ్రీకృష్ణదేవరాయలు
3) మొదటి హరిహర రాయలు
4) బుక్కరాయలు
View Answer
సమాధానం: 2
26. కింది వాటిలో యాచక వృత్తిపై విధించిన పన్ను ఏది?
1) పుల్లం పన్ను
2) అడికాసు పన్ను
3) గణాచారి పన్ను
4) పింజుణి సిద్ధాయం
View Answer
సమాధానం: 3
27. ‘పింజుణి సిద్ధాయం’ అనే పన్నును ఎవరి/ దేనిపై విధించేవారు?
1) వేశ్యలు
2) దూదిని ఏకి దారం తీసేవారు
3) చేనేత పనివారు
4) పశువులు మేసే పచ్చిక బయళ్లు
View Answer
సమాధానం: 2
28. ‘బ్రహ్మదేవ గ్రామాలు’ అంటే ఏమిటి?
1) మఠాధిపతులకు ఇచ్చే భూములు
2) బ్రాహ్మణులకు దానంగా ఇచ్చే పన్నులు లేని గ్రామాలు
3) రాజోద్యోగులకు ఇచ్చే గ్రామాలు
4) శాస్త్రవేత్తలకు ఇచ్చే గ్రామాలు
View Answer
సమాధానం: 2
29. ‘భండార వార గ్రామాలు’ అంటే ఏమిటి?
1) వృత్తి పనివారికి ఇచ్చే గ్రామాలు
2) మఠాధిపతులకు ఇచ్చే గ్రామాలు
3) రాచగ్రామాలు (రాజులకు ఇచ్చేవి)
4) పండితులు, కవులకు ఇచ్చే గ్రామాలు
View Answer
సమాధానం: 3
30. విజయనగర రాజుల కులదైవం?
1) విరూపాక్షుడు
2) శివుడు
3) విష్ణువు
4) సూర్యుడు
View Answer
సమాధానం: 1
31. విజయనగర రాజుల ‘రాజ లాంఛనం’ ఏది?
1) ఎద్దు
2) సింహం
3) వరాహం
4) చేప
View Answer
సమాధానం: 3
32. కుమార కంపన భార్య గంగాదేవి ‘మధురా విజయం’ గ్రంథాన్ని ఏ భాషలో రాశారు?
1) తెలుగు
2) కన్నడం
3) ప్రాకృతం
4) సంస్కృతం
View Answer
సమాధానం: 4
33. ‘కృష్ణలీలా తరంగిణీ’ గ్రంథ రచయిత ఎవరు?
1) విద్యారణ్యుడు
2) బండారు లక్ష్మీనారాయణ
3) నారాయణ తీర్థులు
4) రాజనాథ డిండిముడు
View Answer
సమాధానం: 3
34.కృష్ణదేవరాయలు ‘విద్యాగోష్టులు’ జరిపే సభా భవనం పేరేమిటి?
1) రాచ భవనం
2) మలయ కూటం
3) భువనవిజయం
4) ముత్యాల శాల
View Answer
సమాధానం: 3
35. ‘అమరు నాయంకర వ్యవస్థ’ దేన్ని సూచిస్తుంది?
1) రెవెన్యూ పరిపాలనా వ్యవస్థ
2) సైనిక వ్యవస్థ
3) గ్రామ పరిపాలన
4) నాడుల పరిపాలన
View Answer
సమాధానం: 2
36. ‘తలారి’ అని ఎవరిని పిలిచేవారు?
1) గ్రామ రక్షక భటుడు
2) నగర పాలకుడు
3) దేవదాసీల నిర్వాహకుడు
4) పన్నులు వసూలు చేసేవాడు
View Answer
సమాధానం: 1
37. ‘రాయ వాచకం’ రచయిత ఎవరు?
1) ధూర్జటి
2) స్థానాపతి
3) భట్టుమూర్తి
4) ముక్కు తిమ్మన
View Answer
సమాధానం: 2
38. తన తల్లి నాగలాంబ పేరుతో ‘నాగలాపురం’ పట్టణాన్ని నిర్మించిన విజయనగర రాజు ఎవరు?
1) మొదటి దేవరాయలు
2) మొదటి బుక్కరాయలు
3) అళియ రామరాయలు
4) శ్రీకృష్ణదేవరాయలు
View Answer
సమాధానం: 4
39. అచ్చ తెలుగు కావ్యమైన ‘యయాతి చరితం’ రచయిత ఎవరు?
1) పొన్నెగంటి తెలగనాచార్యుడు
2) అద్దంకి గంగాధర కవి
3) సారంగు తమ్మయ్య
4) కందుకూరి రుద్రకవి
View Answer
సమాధానం: 1
40. కవులు తమ రచనల్లో ‘ఇభరాముడు’గా కీర్తించిన గోల్కొండ నవాబు ఎవరు?
1) మహమ్మద్ కులీ కుతుబ్షా
2) ఇబ్రహీం కుతుబ్షా
3) మహమ్మద్ కుతుబ్షా
4) అబ్దుల్లా కుతుబ్షా
View Answer
సమాధానం: 2
41. ‘వైజయంతీ విలాసం’ అనే శృంగార కావ్యాన్ని ఎవరు రచించారు?
1) పొన్నెగంటి తెలగనార్యుడు
2) సారంగు తమ్మయ్య
3) కందుకూరి రుద్రకవి
4) అద్దంకి గంగాధర కవి
View Answer
సమాధానం: 2
42. ‘దాశరథీ శతకం’ రచయిత ఎవరు?
1) క్షేత్రయ్య
2) కంచర్ల గోపన్న (రామదాసు)
3) కందుకూరి రుద్రకవి
4) సారంగు తమ్మయ్య
View Answer
సమాధానం: 2
43. కూచిపూడి (కృష్ణా జిల్లా) నాట్యాచార్యుల సేవలకు గుర్తింపుగా ‘కూచిపూడి’ గ్రామాన్ని అగ్రహారంగా దానం చేసిన గోల్కొండ నవాబు ఎవరు?
1) ఇబ్రహీం కుతుబ్షా
2) అబుల్ హసన్ తానీషా
3) అబ్దుల్లా కుతుబ్షా
4) మహమ్మద్ కులీ కుతుబ్షా
View Answer
సమాధానం: 2
44. తెలుగులో మొదటి యక్షగాన నాటకమైన ‘సుగ్రీవ విజయం’ రచయిత ఎవరు?
1) కందుకూరి రుద్రకవి
2) సారంగు తమ్మయ్య
3) సంకుశాల నృసింహకవి
4) పొన్నెగంటి తెలగనాచార్యులు
View Answer
సమాధానం: 1
45. ‘మువ్వ గోపాల’ శృంగార పదాల రచయిత క్షేత్రయ్య కింద పేర్కొన్న ఏ కుతుబ్షాహీ పాలకుడి సమకాలీకుడు?
1) మహమ్మద్ కులీ కుతుబ్షా
2) అబ్దుల్లా కుతుబ్షా
3) అబుల్ హసన్ తానీషా
4) మహమ్మద్ కుతుబ్షా
View Answer
సమాధానం: 2
46. కుతుబ్షాహీ (గోల్కొండ) రాజ్య స్థాపకుడు ఎవరు?
1) మహమ్మద్ కులీ కుతుబ్షా
2) ఇబ్రహీం కుతుబ్షా
3) అబ్దుల్లా కుతుబ్షా
4) సుల్తాన్ కుతుబ్ - ఉల్ - ముల్క్
View Answer
సమాధానం: 4
47. శ్రీశైలం, అహోబిలంలోని దేవాలయాలకు సోపానాలు (మెట్లు) ఎవరు నిర్మించారు?
1) ప్రోలయ వేమారెడ్డి
2) అనవేమారెడ్డి
3) పెదకోమటి వేమారెడ్డి
4) రాచ వేమారెడ్డి
View Answer
సమాధానం: 1
48. హంపీ - విజయ నగరం శిథిలాలను మొట్ట మొదట (క్రీ.శ.1800లో) ఎవరు వెలుగులోకి తీసుకువచ్చారు?
1) కల్నల్ కోలిన్ మెకంజీ
2) రాబర్ట్ సీవెల్
3) జనరల్ కన్నింగ్హామ్
4) మార్షల్
View Answer
సమాధానం: 1
49. కింద పేర్కొన్న వారిలో విజయనగర సామ్రాజ్యం గురించి వర్ణించిన విదేశీ యాత్రికుడు ఎవరు?
1) నికితిన్ - రష్యా
2) దూర్తె బార్బొసా - పోర్చుగల్
3) డొమింగో పయస్ - పోర్చుగల్
4) ఫెర్నావో న్యూనిజ్ - పోర్చుగల్
View Answer
సమాధానం: 3
EmoticonEmoticon