➖➖➖➖➖
*శాసనాలు:చరిత్ర*
➖➖➖
*●నాసిక్ శాసనం:*
గౌతమీ పుత్రశాతకర్ణి విజయాలను తెలియజేస్తూ ఇతని తల్లి గౌతమి బాలశ్రీ వేయించినది.ఈ శాసనమును రెండవ పులోమావి కాలంలో వేయించింది.గౌతమి బాలశ్రీ తనను తాను రాజర్షి వధువుగా పేర్కొంది.
*●నానాఘట్ శాసనం:*
మొదటి శాతకర్ణి విజయాలను తెలియజేస్తూ ఇతని భార్య నాగానిక వేయించినది.ఈయన రెండు అశ్వమేధాలు ఒక రాజసూయయాగం చేసినట్లు ఈ శాసనం తెలుపుతుంది.
*●కార్లే శాసనం:*
గౌతమీ పుత్రశాతకర్ణి విజయాలను గురించి తెలుపుతుంది.
*●ఐహూల్ శాసనం:*
2వ పులకేశి విజయాలను తెలుపుతుంది. ఈ శాసనాన్ని రవి కీర్తి రచించాడు.
*●హథిగుంపా శాసనం:*
దీనిని వేయించిన కళింగ చక్రవర్తి ఖరవేలుడు. ఇతనికి బిక్షురాజు, మహ మేఘవాహాన అను బిరుదులు కలవు. ఈ శాసనం ప్రాకృతిక భాష (బ్రాహ్మిలిపి)లో రచింపబడినది. ఈ శాసనం ఉదయగిరి వద్ద లభించింది. ఖారవేలుడు దిగ్విజయ సూచకంగా రాజసూయయాగం చేసినట్లు ఈ శాసనం ద్వార తెలుస్తుంది.
*●అలహద్ శాసనం:*
సముద్ర గుప్తుని విజయాలను గురించి తెలుపును. ఈ శాసనాన్ని హరిసేనుడు రచించాడు.
*●చేజేర్ల శాసనం:*
కందరుడు వేయించాడు. కందరుని విజయాలను గురించి తెలియజేస్తుంది.
బయ్యారం చెరువు శాసనం:
దీన్ని గణపతిదేవుని సోదరి మైలాంబ వేయించింది.
*●జునాఘడ్ శాసనం:*
రుద్రదమనుడు వేయించాడు.
*●సాంచీ శాసనం:*
రెండవ శాతకర్ణి వేయించాడు. ఈ శాసనం ఇతనిని "రాజస్యశ్రీ శాతకర్ణి" గా పేర్కొంది.
*శాసనాలు*
*యజ్ఞశ్రీ శాతకర్ణి:*
చినగంజాంలో దొరికిన శాసనం యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి తెలుపుచున్నది.
హైదరాబాద్ శాసనం:
రెండవ పులకేశి క్రీ.శ. 609 లో రాజ్యానికి వచ్చినట్లు తెలిపే శాసనం.
*మంచి కళ్ళు శాసనం:*
సిం హవర్మ వేయించిన పల్లవుల తొలి శాసనం (విజయపురి సమీపంలో)
అశోకుని గిర్నాల్ శాసనం:
పశ్చిమ భారతదేశం మీద చంద్రగుప్తుడి ఆధిపత్యాన్ని తెలుపుతుంది.
*●భట్టిఫ్రోలు శాసనం:*
కుబేరకుడనే యక్షరాజు వేయించాడు. శాతవాహనుల కాలంలో నిగమసభల గురించి ఈ శాసనం తెలుపుతుంది.
*●కాజీపేట శాసనం:*
మోదటి బ్రేతరాజును ప్రధమ కాకతీయ రాజుగా
పేర్కొన్నది.
శాతవాహనుల శాసనాలు:
ఇవన్నీ ప్రాకృతిక భాషలోను మరియు బ్రాహ్మి లిపిలోను ఉన్నాయి.
*●ఉత్తర మేరూర్ శాసనం:*
మొదటి పరాంతకుని గురించి తెలుపును. ఈ శాసనం దక్షిణ భరతదేశంలో చోళుల కాలంలో గ్రామీణ ప్రభుత్వాలు వర్దిల్లాయని తెలుపుతుంది.
శాసనాలు
మోదటి బ్రేతరాజును ప్రధమ కాకతీయ రాజుగా
పేర్కొన్నది.
శాతవాహనుల శాసనాలు:
ఇవన్నీ ప్రాకృతిక భాషలోను మరియు బ్రాహ్మి లిపిలోను ఉన్నాయి.
*●అద్దంకి శాసనం:*
పాండురంగడు వేయించిన తొలి తెలుగు శాసనం.
తెలుగు, తమిళ భాషలు కలిపి వేయించిన శాతవాహన రాజు వాసిస్టీపుత్ర శాతకర్ణి.
🍃🌷🤗🌷🍃
*శాసనాలు:చరిత్ర*
➖➖➖
*●నాసిక్ శాసనం:*
గౌతమీ పుత్రశాతకర్ణి విజయాలను తెలియజేస్తూ ఇతని తల్లి గౌతమి బాలశ్రీ వేయించినది.ఈ శాసనమును రెండవ పులోమావి కాలంలో వేయించింది.గౌతమి బాలశ్రీ తనను తాను రాజర్షి వధువుగా పేర్కొంది.
*●నానాఘట్ శాసనం:*
మొదటి శాతకర్ణి విజయాలను తెలియజేస్తూ ఇతని భార్య నాగానిక వేయించినది.ఈయన రెండు అశ్వమేధాలు ఒక రాజసూయయాగం చేసినట్లు ఈ శాసనం తెలుపుతుంది.
*●కార్లే శాసనం:*
గౌతమీ పుత్రశాతకర్ణి విజయాలను గురించి తెలుపుతుంది.
*●ఐహూల్ శాసనం:*
2వ పులకేశి విజయాలను తెలుపుతుంది. ఈ శాసనాన్ని రవి కీర్తి రచించాడు.
*●హథిగుంపా శాసనం:*
దీనిని వేయించిన కళింగ చక్రవర్తి ఖరవేలుడు. ఇతనికి బిక్షురాజు, మహ మేఘవాహాన అను బిరుదులు కలవు. ఈ శాసనం ప్రాకృతిక భాష (బ్రాహ్మిలిపి)లో రచింపబడినది. ఈ శాసనం ఉదయగిరి వద్ద లభించింది. ఖారవేలుడు దిగ్విజయ సూచకంగా రాజసూయయాగం చేసినట్లు ఈ శాసనం ద్వార తెలుస్తుంది.
*●అలహద్ శాసనం:*
సముద్ర గుప్తుని విజయాలను గురించి తెలుపును. ఈ శాసనాన్ని హరిసేనుడు రచించాడు.
*●చేజేర్ల శాసనం:*
కందరుడు వేయించాడు. కందరుని విజయాలను గురించి తెలియజేస్తుంది.
బయ్యారం చెరువు శాసనం:
దీన్ని గణపతిదేవుని సోదరి మైలాంబ వేయించింది.
*●జునాఘడ్ శాసనం:*
రుద్రదమనుడు వేయించాడు.
*●సాంచీ శాసనం:*
రెండవ శాతకర్ణి వేయించాడు. ఈ శాసనం ఇతనిని "రాజస్యశ్రీ శాతకర్ణి" గా పేర్కొంది.
*శాసనాలు*
*యజ్ఞశ్రీ శాతకర్ణి:*
చినగంజాంలో దొరికిన శాసనం యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి తెలుపుచున్నది.
హైదరాబాద్ శాసనం:
రెండవ పులకేశి క్రీ.శ. 609 లో రాజ్యానికి వచ్చినట్లు తెలిపే శాసనం.
*మంచి కళ్ళు శాసనం:*
సిం హవర్మ వేయించిన పల్లవుల తొలి శాసనం (విజయపురి సమీపంలో)
అశోకుని గిర్నాల్ శాసనం:
పశ్చిమ భారతదేశం మీద చంద్రగుప్తుడి ఆధిపత్యాన్ని తెలుపుతుంది.
*●భట్టిఫ్రోలు శాసనం:*
కుబేరకుడనే యక్షరాజు వేయించాడు. శాతవాహనుల కాలంలో నిగమసభల గురించి ఈ శాసనం తెలుపుతుంది.
*●కాజీపేట శాసనం:*
మోదటి బ్రేతరాజును ప్రధమ కాకతీయ రాజుగా
పేర్కొన్నది.
శాతవాహనుల శాసనాలు:
ఇవన్నీ ప్రాకృతిక భాషలోను మరియు బ్రాహ్మి లిపిలోను ఉన్నాయి.
*●ఉత్తర మేరూర్ శాసనం:*
మొదటి పరాంతకుని గురించి తెలుపును. ఈ శాసనం దక్షిణ భరతదేశంలో చోళుల కాలంలో గ్రామీణ ప్రభుత్వాలు వర్దిల్లాయని తెలుపుతుంది.
శాసనాలు
మోదటి బ్రేతరాజును ప్రధమ కాకతీయ రాజుగా
పేర్కొన్నది.
శాతవాహనుల శాసనాలు:
ఇవన్నీ ప్రాకృతిక భాషలోను మరియు బ్రాహ్మి లిపిలోను ఉన్నాయి.
*●అద్దంకి శాసనం:*
పాండురంగడు వేయించిన తొలి తెలుగు శాసనం.
తెలుగు, తమిళ భాషలు కలిపి వేయించిన శాతవాహన రాజు వాసిస్టీపుత్ర శాతకర్ణి.
🍃🌷🤗🌷🍃
EmoticonEmoticon