*🌏చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 27🌏*
*🔍సంఘటనలు🔎*
🌟1803: ముంబాయి నగరంలో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది.
🌟2002: అహమ్మదాబాద్ వెళుతున్న సబర్మతి ఎక్స్ప్రెస్ ఎస్-6 బోగిలో పెట్రోలు పోసి దహనం చేయడం వల్ల అయోధ్య నుంచి వస్తున్న59 మంది విశ్వహిందూ పరిషత్తు కరసేవకులు మరణించారు.
*❣జననాలు❣*
☀1932: వేగె నాగేశ్వరరావు, సుప్రసిద్ధ కవి, ఆర్థిక, వైద్య శాస్త్ర నిపుణులు, బహుభాషావేత్త.
☀1932 : ఆంగ్లో-అమెరికన్ నటి ఎలిజబెత్ టేలర్ జననం (మ.2011).
☀1943: బి.ఎస్.యడ్యూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి.
☀1972 : తెలుగు సినిమా నటుడు శివాజీ రాజా జననం.
*💐మరణాలు💐*
🌸1712: మొదటి బహదూర్ షా భారత ఉపఖండాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తులలో 7వ చక్రవర్తి. (జ.1643)
🌸1931: చంద్రశేఖర్ ఆజాద్, భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. (జ.1906)
🌸1956: జి.వి.మావలాంకర్, లోక్సభ మొదటి అధ్యక్షుడు. (జ.1888)
🌸1985: ఆకురాతి చలమయ్య, ప్రముఖ తెలుగు రచయిత. హేతువాది, వీరి "రవీంద్ర భాస్కరం" రచన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది.
🌸2005 : తెలుగు సినిమా సంగీత దర్శకుడు, సుదీర్ఘకాలం మహదేవన్ సహాయకుడిగా పనిచేసిన పుహళేంది మరణం.
🌸2017: పి. శివశంకర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు మరియు కేంద్ర మాజీమంత్రి. (జ.1929)
EmoticonEmoticon