ఆంధ్రప్రదేశ్ టెట్ కం టీఆర్టీ-2014లో మిగిలిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల(ఉర్దూ) ఖాళీలను భర్తీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరిలో మొత్తం 211 ఖాళీలను ప్రకటించింది.
అర్హత: ఇంటర్, డీఈడీ, ఏపీ టెట్ ఉత్తీర్ణత. ఉర్దూ మాధ్యమం/ ఉర్దూ ప్రథమ భాషగా పదోతరగతి, ఉర్దూ మాధ్యమం/ ఉర్దూను భాషగా ఇంటర్ లేదా డిగ్రీ చదివి ఉండాలి.
వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష, టెట్ స్కోరు ఆధారంగా.
దరఖాస్తు రుసుము చెల్లింపు చివరితేది: ఆగస్టు 13.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ చివరితేది: ఆగస్టు 14. స్వీయ ధ్రువీకరణతో అర్హత ధ్రువీకరణ పత్రాలు, దరఖాస్తు డీఈవోలకు సమర్పణ: ఆగస్టు 25నుంచి 30 వరకు
రాతపరీక్ష తేది: సెప్టెంబరు 16.
వెబ్సైట్:https://aptrt.apcfss.in/
అర్హత: ఇంటర్, డీఈడీ, ఏపీ టెట్ ఉత్తీర్ణత. ఉర్దూ మాధ్యమం/ ఉర్దూ ప్రథమ భాషగా పదోతరగతి, ఉర్దూ మాధ్యమం/ ఉర్దూను భాషగా ఇంటర్ లేదా డిగ్రీ చదివి ఉండాలి.
వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష, టెట్ స్కోరు ఆధారంగా.
దరఖాస్తు రుసుము చెల్లింపు చివరితేది: ఆగస్టు 13.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ చివరితేది: ఆగస్టు 14. స్వీయ ధ్రువీకరణతో అర్హత ధ్రువీకరణ పత్రాలు, దరఖాస్తు డీఈవోలకు సమర్పణ: ఆగస్టు 25నుంచి 30 వరకు
రాతపరీక్ష తేది: సెప్టెంబరు 16.
వెబ్సైట్:https://aptrt.apcfss.in/
EmoticonEmoticon