✍ 1. 1906 లో కొమర్రాజు లక్ష్మణరావుచే ప్రారంభించబడిన విజ్ఞాన చంద్రికా మండలి 1910 లో ఎవరు రచించిన “ఆంధ్రుల చరిత్ర” గ్రంధ ప్రథమ భాగాన్ని రచించింది?
A. ఏటుకూరి బలరామమూర్తి
B. సురవరం ప్రతాపరెడ్డి
C. చిలుకూరి వీరభద్రరావు 👈
D. ఖండవల్లి లక్ష్మీరంజసం
✍ 2. ఈ క్రిందివారిలో ఎవరు బహిర్గతం చేసిన “దేవులపల్లి శాసనం” ద్వారా విజయనగర సాళువ వంశం విశేషాలు తెలిశాయి?
A. కందుకూరి వీరేశలింగం
B. జయంతి రామయ్య 👈
C. కొమర్రాజు లక్ష్మణరావు
D. చిలుకూరి వీరభద్రరావు
✍ 3. ఈ క్రిందివాటిలో సరైనవి?
A. అభినవ తిక్కన – తుమ్మల సీతారామమూర్తి చౌదరి
B. గద్య తిక్కన – కందుకూరి వీరేశలింగం
A. 1 మాత్రమే
B. 2 మాత్రమే
C. రెండూ సరైనవే 👈
D. రెండూ సరికాదు
✍ 4. గురజాడ అప్పారావు వాడుక భాషలో రచించిన “కన్యాశుల్కం” నాటక మొదటి ముద్రణ ఎప్పుడు జరిగింది?
A. 1890
B. 1897 👈
C. 1905
D. 1912
✍ 5. వ్యవహారిక భాషోద్యమ ప్రచారం కోసం “తెలుగు” అనే పత్రిక నిర్వహించినది?
A. గురజాడ అప్పారావు
B. కందుకూరి వీరేశలింగం
C. గిడుగు రామమూర్తి 👈
D. కొమర్రాజు లక్ష్మణరావు
✍ 6. 1914 లో అఖిల భారత కాంగ్రెస్ సభకు కార్యదర్శిగా ఎవరు ఎన్నికయ్యారు?
A. న్యాపతి సుబ్బారావు 👈
B. కొండా వెంకటప్పయ్య
C. పట్టాభి సీతారామయ్య
D. B.N. శర్మ
✍ 7. బ్రహ్మసమాజ సిద్ధాంతాలచే ప్రభావితమై “శిథిలమైన ఆలయంలో శివుడు లేడు” అని వ్యాఖ్యానించిన దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన పుస్తకం?
A. సావిత్రి
B. హేమలత
C. అమీనా
D. ఊర్వశి 👈
✍ 8. సహాయనిరాకరణ ఉద్యమకాలంలో గరిమెళ్ళ సత్యనారాయణ వ్రాసిన “మాకొద్దీ తెల్లదొరతనం” అనే పాటను ఆలపించి జైలుశిక్షను అనుభవించినది?
A. కృష్ణ పరబ్రహ్మశాస్త్రి 👈
B. గాడిచర్ల హరిసర్వోత్తమరావు
C. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
D. ఉన్నవ లక్ష్మీనారాయణ
✍ 9. ఉన్నవ లక్ష్మీనారాయణచే రచించబడిన “మాలపల్లి” నవల ఎప్పుడు వెలువడింది?
A. 1910
B. 1919
C. 1922 👈
D. 1938
✍ 10. తెలుగు నాటక పితామహుడు?
A. ఆదిభట్ల నారాయణదాసు
B. ధర్మవరం రామకృష్ణమాచార్యులు 👈
C. షేక్ నాజర్
D. బళ్ళారి రాఘవ
A. ఏటుకూరి బలరామమూర్తి
B. సురవరం ప్రతాపరెడ్డి
C. చిలుకూరి వీరభద్రరావు 👈
D. ఖండవల్లి లక్ష్మీరంజసం
✍ 2. ఈ క్రిందివారిలో ఎవరు బహిర్గతం చేసిన “దేవులపల్లి శాసనం” ద్వారా విజయనగర సాళువ వంశం విశేషాలు తెలిశాయి?
A. కందుకూరి వీరేశలింగం
B. జయంతి రామయ్య 👈
C. కొమర్రాజు లక్ష్మణరావు
D. చిలుకూరి వీరభద్రరావు
✍ 3. ఈ క్రిందివాటిలో సరైనవి?
A. అభినవ తిక్కన – తుమ్మల సీతారామమూర్తి చౌదరి
B. గద్య తిక్కన – కందుకూరి వీరేశలింగం
A. 1 మాత్రమే
B. 2 మాత్రమే
C. రెండూ సరైనవే 👈
D. రెండూ సరికాదు
✍ 4. గురజాడ అప్పారావు వాడుక భాషలో రచించిన “కన్యాశుల్కం” నాటక మొదటి ముద్రణ ఎప్పుడు జరిగింది?
A. 1890
B. 1897 👈
C. 1905
D. 1912
✍ 5. వ్యవహారిక భాషోద్యమ ప్రచారం కోసం “తెలుగు” అనే పత్రిక నిర్వహించినది?
A. గురజాడ అప్పారావు
B. కందుకూరి వీరేశలింగం
C. గిడుగు రామమూర్తి 👈
D. కొమర్రాజు లక్ష్మణరావు
✍ 6. 1914 లో అఖిల భారత కాంగ్రెస్ సభకు కార్యదర్శిగా ఎవరు ఎన్నికయ్యారు?
A. న్యాపతి సుబ్బారావు 👈
B. కొండా వెంకటప్పయ్య
C. పట్టాభి సీతారామయ్య
D. B.N. శర్మ
✍ 7. బ్రహ్మసమాజ సిద్ధాంతాలచే ప్రభావితమై “శిథిలమైన ఆలయంలో శివుడు లేడు” అని వ్యాఖ్యానించిన దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన పుస్తకం?
A. సావిత్రి
B. హేమలత
C. అమీనా
D. ఊర్వశి 👈
✍ 8. సహాయనిరాకరణ ఉద్యమకాలంలో గరిమెళ్ళ సత్యనారాయణ వ్రాసిన “మాకొద్దీ తెల్లదొరతనం” అనే పాటను ఆలపించి జైలుశిక్షను అనుభవించినది?
A. కృష్ణ పరబ్రహ్మశాస్త్రి 👈
B. గాడిచర్ల హరిసర్వోత్తమరావు
C. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
D. ఉన్నవ లక్ష్మీనారాయణ
✍ 9. ఉన్నవ లక్ష్మీనారాయణచే రచించబడిన “మాలపల్లి” నవల ఎప్పుడు వెలువడింది?
A. 1910
B. 1919
C. 1922 👈
D. 1938
✍ 10. తెలుగు నాటక పితామహుడు?
A. ఆదిభట్ల నారాయణదాసు
B. ధర్మవరం రామకృష్ణమాచార్యులు 👈
C. షేక్ నాజర్
D. బళ్ళారి రాఘవ
EmoticonEmoticon