ఏపీలో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ జారీ

*🍁 ఏపీలో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ జారీ*

★ ఆంధ్రప్రదేశ్‌లో 446 గ్రూప్‌-2 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ.

★ 110 పాత పోస్టులతో పాటు 336 కొత్త పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ.

★ సచివాలయంలోని  జీఏడీ విభాగానికి సంబంధించి జూనియర్‌ అసిస్టెంట్‌ స్థాయిలో 150 పోస్టులు.

★ మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-3 పోస్టులు 3,

★ డిప్యూటీ తహశీల్దార్‌, ఈవోపీఆర్‌డీ, ఆబ్కారీశాఖలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌లు, రిజిస్ట్రేషన్‌శాఖ, దేవాదాశాఖలో గ్రేడ్‌-2, గ్రేడ్‌ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు ఏపీపీఎస్సీ వెల్లడి.

for details visit https://psc.ap.gov.in

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv