*📝భారత రాజ్యాంగ పరిషత్ - ముఖ్యాంశాలు📝*
◆ రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును మొదటిసారిగా 1942లో ప్రతిపాదించింది *క్రిప్స్ మిషన్.*
◆ రాజ్యాంగ పరిషత్ ఆవశ్యకతను గురించి మొదట చెప్పిన వ్యక్తి *ఎం.ఎన్. రాయ్.*
◆ *క్యాబినెట్ మిషన్ సూచన* మేరకు *రాజ్యాంగ పరిషత్ను 1946లో ఏర్పాటు చేశారు.*
◆ రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు *1946 జులై* నుంచి సెప్టెంబరు వరకు జరిగాయి.
*◆ 1946, డిసెంబరు 9న రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశం జరిగింది.*
◆ మొదటి సమావేశానికి డాక్టర్ *సచ్చిదానంద సిన్హా తాత్కాలిక అధ్యక్షుడిగా* వ్యవహరించారు.
◆ 1946, *డిసెంబరు 11న* డాక్టర్ *బాబూ రాజేంద్రప్రసాద్ రాజ్యాంగ పరిషత్తుకు శాశ్వత* అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
◆ 1946, డిసెంబరు 13న జవహర్లాల్ నెహ్రూ *లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.*
◆ లక్ష్యాల తీర్మానాన్ని 1947 జనవరి 22న ఆమోదించారు.
◆ 1947 జులై 22న జాతీయ పతాకాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది.
◆ రాజ్యాంగ *ముసాయిదా కమిటీని 1947 ఆగస్టు 29న ఏర్పాటు చేశారు.*
◆ *1949 నవంబరు 26న రాజ్యాంగాన్ని ఆమోదించారు.*
◆ 1950 జనవరి 24న చివరిసారిగా సమావేశం జరిగింది. ఈ చివరి సమావేశంలోనే జాతీయ గీతం, జాతీయ గేయాలను ఆమోదించారు.
◆ *1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.*
◆ రాజ్యాంగ పరిషత్తు ఎన్నికల్లో *జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలు, సంస్థానాలకు ప్రాతినిధ్యం కల్పించారు.*
◆ రాష్ట్రాల విధాన సభల సభ్యులు *ఓటు బదిలీ* అనే పద్ధతి ద్వారా తమ ప్రతినిధులను ఎన్నుకున్నారు.
◆ మొత్తం సభ్యుల సంఖ్య 389.
◆ రాష్ట్రాల నుంచి ఎన్నికైన సభ్యుల సంఖ్య 292.
◆ స్వదేశీ సంస్థానాల నుంచి ఎన్నికైన సభ్యుల సంఖ్య 93.
◆ చీఫ్ కమిషనర్ ప్రాంతాల నుంచి ఎన్నికైన సభ్యుల సంఖ్య 4.
◆ దేశ విభజన తర్వాత సభ్యుల సంఖ్య 299.
◆ 299 మందిలో ఎన్నికైన సభ్యులు 229, నామినేటెడ్ సభ్యులు 70.
◆ మొదటి సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య 211.
◆ రాజ్యాంగ రచనకు పట్టిన సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు.
◆ సమావేశాలు నిర్వహించిన మొత్తం రోజులు 165.
◆ మొత్తం నిర్వహించిన సమావేశాలు 11.
◆ రాజ్యాంగ పరిశీలనకు పట్టిన సమయం 114 రోజులు.
◆ రాజ్యాంగ రచనకు అయిన మొత్తం ఖర్చు 64 లక్షలు.
◆ సంప్రదించిన రాజ్యాంగాలు 60.
◆ రాజ్యాంగ పరిషత్తులో మొత్తం మహిళా సభ్యులు 9 మంది.
◆ రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏనుగు.
◆ మౌలిక రాజ్యాంగంలో 395 ప్రకరణలు, 22 భాగాలు, 8 షెడ్యూళ్లు ఉన్నాయి.
◆ ప్రస్తుత రాజ్యాంగంలో 442 ప్రకరణలు, 25 భాగాలు, 12 షెడ్యూళ్లు ఉన్నాయి.
◆ రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును మొదటిసారిగా 1942లో ప్రతిపాదించింది *క్రిప్స్ మిషన్.*
◆ రాజ్యాంగ పరిషత్ ఆవశ్యకతను గురించి మొదట చెప్పిన వ్యక్తి *ఎం.ఎన్. రాయ్.*
◆ *క్యాబినెట్ మిషన్ సూచన* మేరకు *రాజ్యాంగ పరిషత్ను 1946లో ఏర్పాటు చేశారు.*
◆ రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు *1946 జులై* నుంచి సెప్టెంబరు వరకు జరిగాయి.
*◆ 1946, డిసెంబరు 9న రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశం జరిగింది.*
◆ మొదటి సమావేశానికి డాక్టర్ *సచ్చిదానంద సిన్హా తాత్కాలిక అధ్యక్షుడిగా* వ్యవహరించారు.
◆ 1946, *డిసెంబరు 11న* డాక్టర్ *బాబూ రాజేంద్రప్రసాద్ రాజ్యాంగ పరిషత్తుకు శాశ్వత* అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
◆ 1946, డిసెంబరు 13న జవహర్లాల్ నెహ్రూ *లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.*
◆ లక్ష్యాల తీర్మానాన్ని 1947 జనవరి 22న ఆమోదించారు.
◆ 1947 జులై 22న జాతీయ పతాకాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది.
◆ రాజ్యాంగ *ముసాయిదా కమిటీని 1947 ఆగస్టు 29న ఏర్పాటు చేశారు.*
◆ *1949 నవంబరు 26న రాజ్యాంగాన్ని ఆమోదించారు.*
◆ 1950 జనవరి 24న చివరిసారిగా సమావేశం జరిగింది. ఈ చివరి సమావేశంలోనే జాతీయ గీతం, జాతీయ గేయాలను ఆమోదించారు.
◆ *1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.*
◆ రాజ్యాంగ పరిషత్తు ఎన్నికల్లో *జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలు, సంస్థానాలకు ప్రాతినిధ్యం కల్పించారు.*
◆ రాష్ట్రాల విధాన సభల సభ్యులు *ఓటు బదిలీ* అనే పద్ధతి ద్వారా తమ ప్రతినిధులను ఎన్నుకున్నారు.
◆ మొత్తం సభ్యుల సంఖ్య 389.
◆ రాష్ట్రాల నుంచి ఎన్నికైన సభ్యుల సంఖ్య 292.
◆ స్వదేశీ సంస్థానాల నుంచి ఎన్నికైన సభ్యుల సంఖ్య 93.
◆ చీఫ్ కమిషనర్ ప్రాంతాల నుంచి ఎన్నికైన సభ్యుల సంఖ్య 4.
◆ దేశ విభజన తర్వాత సభ్యుల సంఖ్య 299.
◆ 299 మందిలో ఎన్నికైన సభ్యులు 229, నామినేటెడ్ సభ్యులు 70.
◆ మొదటి సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య 211.
◆ రాజ్యాంగ రచనకు పట్టిన సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు.
◆ సమావేశాలు నిర్వహించిన మొత్తం రోజులు 165.
◆ మొత్తం నిర్వహించిన సమావేశాలు 11.
◆ రాజ్యాంగ పరిశీలనకు పట్టిన సమయం 114 రోజులు.
◆ రాజ్యాంగ రచనకు అయిన మొత్తం ఖర్చు 64 లక్షలు.
◆ సంప్రదించిన రాజ్యాంగాలు 60.
◆ రాజ్యాంగ పరిషత్తులో మొత్తం మహిళా సభ్యులు 9 మంది.
◆ రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏనుగు.
◆ మౌలిక రాజ్యాంగంలో 395 ప్రకరణలు, 22 భాగాలు, 8 షెడ్యూళ్లు ఉన్నాయి.
◆ ప్రస్తుత రాజ్యాంగంలో 442 ప్రకరణలు, 25 భాగాలు, 12 షెడ్యూళ్లు ఉన్నాయి.
EmoticonEmoticon