Andhra Pradesh EdCET 2019 Notification

ఏపీఎడ్సెట్-2019 బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఆంద్రప్రదేశ్ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఎడ్ సెట్) ప్రకటనను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విడుదల చేసింది. 

ఈ పరీక్ష ద్వారా 2019-20 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని వివిధ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లలో ప్రవేశాలు కల్పిస్తారు. 

కోర్సు: రెండేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్,

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. 

ఎంపిక: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆదారంగా. 

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ: 14.03. 2019 నుంచి 24.04. 2019 వరకు. 

పరీక్ష తేది: 06 05, 2019. 

వెబ్ సైట్: https:/scheap gov.in/


EmoticonEmoticon