*🔥AP HISTORY PRACTICE BITS🔥*
*▪1. 1906 లో కొమర్రాజు లక్ష్మణరావుచే ప్రారంభించబడిన విజ్ఞాన చంద్రికా మండలి 1910 లో ఎవరు రచించిన “ఆంధ్రుల చరిత్ర” గ్రంధ ప్రథమ భాగాన్ని రచించింది?*
A. ఏటుకూరి బలరామమూర్తి
B. సురవరం ప్రతాపరెడ్డి
*C. చిలుకూరి వీరభద్రరావు*✅
D. ఖండవల్లి లక్ష్మీరంజసం
*▪2. ఈ క్రిందివారిలో ఎవరు బహిర్గతం చేసిన “దేవులపల్లి శాసనం” ద్వారా విజయనగర సాళువ వంశం విశేషాలు తెలిశాయి?*
A. కందుకూరి వీరేశలింగం
*B. జయంతి రామయ్య*✅
C. కొమర్రాజు లక్ష్మణరావు
D. చిలుకూరి వీరభద్రరావు
*▪3. ఈ క్రిందివాటిలో సరైనవి?*
*A. అభినవ తిక్కన – తుమ్మల సీతారామమూర్తి చౌదరి*✅
*B. గద్య తిక్కన – కందుకూరి వీరేశలింగం*✅
A. 1 మాత్రమే
B. 2 మాత్రమే
*C. రెండూ సరైనవే*✅
D. రెండూ సరికాదు
*▪4. గురజాడ అప్పారావు వాడుక భాషలో రచించిన “కన్యాశుల్కం” నాటక మొదటి ముద్రణ ఎప్పుడు జరిగింది?*
A. 1890
*B. 1897*✅
C. 1905
D. 1912
*▪5. వ్యవహారిక భాషోద్యమ ప్రచారం కోసం “తెలుగు” అనే పత్రిక నిర్వహించినది?సైదేశ్వర రావు*
A. గురజాడ అప్పారావు
B. కందుకూరి వీరేశలింగం
*C. గిడుగు రామమూర్తి*✅
D. కొమర్రాజు లక్ష్మణరావు
*▪6. 1914 లో అఖిల భారత కాంగ్రెస్ సభకు కార్యదర్శిగా ఎవరు ఎన్నికయ్యారు?*
*A. న్యాపతి సుబ్బారావు*✅
B. కొండా వెంకటప్పయ్య
C. పట్టాభి సీతారామయ్య
D. B.N. శర్మ
*▪7. బ్రహ్మసమాజ సిద్ధాంతాలచే ప్రభావితమై “శిథిలమైన ఆలయంలో శివుడు లేడు” అని వ్యాఖ్యానించిన దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన పుస్తకం?,సైదేశ్వర రావు*
A. సావిత్రి
B. హేమలత
C. అమీనా
*D. ఊర్వశి*✅
*▪8. సహాయనిరాకరణ ఉద్యమకాలంలో గరిమెళ్ళ సత్యనారాయణ వ్రాసిన “మాకొద్దీ తెల్లదొరతనం” అనే పాటను ఆలపించి జైలుశిక్షను అనుభవించినది?*
*A. కృష్ణ పరబ్రహ్మశాస్త్రి*✅
B. గాడిచర్ల హరిసర్వోత్తమరావు
C. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
D. ఉన్నవ లక్ష్మీనారాయణ
*▪9. ఉన్నవ లక్ష్మీనారాయణచే రచించబడిన “మాలపల్లి” నవల ఎప్పుడు వెలువడింది?*
A. 1910
B. 1919
*C. 1922*✅
D. 1938
*▪10. తెలుగు నాటక పితామహుడు?*
A. ఆదిభట్ల నారాయణదాసు
*B. ధర్మవరం రామకృష్ణమాచార్యుల*✅
C. షేక్ నాజర్
D. బళ్ళారి రాఘవ
*▪1. 1906 లో కొమర్రాజు లక్ష్మణరావుచే ప్రారంభించబడిన విజ్ఞాన చంద్రికా మండలి 1910 లో ఎవరు రచించిన “ఆంధ్రుల చరిత్ర” గ్రంధ ప్రథమ భాగాన్ని రచించింది?*
A. ఏటుకూరి బలరామమూర్తి
B. సురవరం ప్రతాపరెడ్డి
*C. చిలుకూరి వీరభద్రరావు*✅
D. ఖండవల్లి లక్ష్మీరంజసం
*▪2. ఈ క్రిందివారిలో ఎవరు బహిర్గతం చేసిన “దేవులపల్లి శాసనం” ద్వారా విజయనగర సాళువ వంశం విశేషాలు తెలిశాయి?*
A. కందుకూరి వీరేశలింగం
*B. జయంతి రామయ్య*✅
C. కొమర్రాజు లక్ష్మణరావు
D. చిలుకూరి వీరభద్రరావు
*▪3. ఈ క్రిందివాటిలో సరైనవి?*
*A. అభినవ తిక్కన – తుమ్మల సీతారామమూర్తి చౌదరి*✅
*B. గద్య తిక్కన – కందుకూరి వీరేశలింగం*✅
A. 1 మాత్రమే
B. 2 మాత్రమే
*C. రెండూ సరైనవే*✅
D. రెండూ సరికాదు
*▪4. గురజాడ అప్పారావు వాడుక భాషలో రచించిన “కన్యాశుల్కం” నాటక మొదటి ముద్రణ ఎప్పుడు జరిగింది?*
A. 1890
*B. 1897*✅
C. 1905
D. 1912
*▪5. వ్యవహారిక భాషోద్యమ ప్రచారం కోసం “తెలుగు” అనే పత్రిక నిర్వహించినది?సైదేశ్వర రావు*
A. గురజాడ అప్పారావు
B. కందుకూరి వీరేశలింగం
*C. గిడుగు రామమూర్తి*✅
D. కొమర్రాజు లక్ష్మణరావు
*▪6. 1914 లో అఖిల భారత కాంగ్రెస్ సభకు కార్యదర్శిగా ఎవరు ఎన్నికయ్యారు?*
*A. న్యాపతి సుబ్బారావు*✅
B. కొండా వెంకటప్పయ్య
C. పట్టాభి సీతారామయ్య
D. B.N. శర్మ
*▪7. బ్రహ్మసమాజ సిద్ధాంతాలచే ప్రభావితమై “శిథిలమైన ఆలయంలో శివుడు లేడు” అని వ్యాఖ్యానించిన దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన పుస్తకం?,సైదేశ్వర రావు*
A. సావిత్రి
B. హేమలత
C. అమీనా
*D. ఊర్వశి*✅
*▪8. సహాయనిరాకరణ ఉద్యమకాలంలో గరిమెళ్ళ సత్యనారాయణ వ్రాసిన “మాకొద్దీ తెల్లదొరతనం” అనే పాటను ఆలపించి జైలుశిక్షను అనుభవించినది?*
*A. కృష్ణ పరబ్రహ్మశాస్త్రి*✅
B. గాడిచర్ల హరిసర్వోత్తమరావు
C. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
D. ఉన్నవ లక్ష్మీనారాయణ
*▪9. ఉన్నవ లక్ష్మీనారాయణచే రచించబడిన “మాలపల్లి” నవల ఎప్పుడు వెలువడింది?*
A. 1910
B. 1919
*C. 1922*✅
D. 1938
*▪10. తెలుగు నాటక పితామహుడు?*
A. ఆదిభట్ల నారాయణదాసు
*B. ధర్మవరం రామకృష్ణమాచార్యుల*✅
C. షేక్ నాజర్
D. బళ్ళారి రాఘవ
EmoticonEmoticon