*🌏చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 21🌏*
*🔎సంఘటనలు🔍*
🏵1804 – స్టీమ్ ఇంజన్ తో నడిచే రైలు వేల్స్ లో మొదటిసారి ప్రయాణించింది.
🏵2007 - 2007 ఫిబ్రవరి 21 నాడు విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల జరిగాయి చూడు విశాఖపట్నం వార్డులు
🏵2013 - హైదరాబాద్ లోని దిల్ శుఖ్ నగర్ ప్రాంతంలో సాయంత్రం 7:00 కు వరుస పేలుళ్ళు. 12గురు మృతి.
*❣జననాలు❣*
☀1894: శాంతిస్వరూప్ భట్నాగర్, ప్రసిద్ధ శాస్త్రవేత్త (మ.1955).
☀1907: ఎం.ఆర్.రాధా, ప్రముఖ తమిళ సినిమా మరియు రంగస్థల నటుడు
☀1909: వసంతరావు వేంకటరావు, ప్రముఖ సైన్సు రచయిత, శాస్త్రవేత్త, భౌతిక శాస్త్ర విజ్ఞాన ప్రచార యోధాగ్రణి.
☀1939: సత్యపదానంద ప్రభూజీ హిందూ ఆధ్యాత్మిక గురువు. (మ.2015)
☀1945: సుధీర్ నాయక్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు
☀1951: డా.దేవరాజు మహారాజు, బహుముఖ ప్రజ్ఞాశాలి, హేతువాది, జంతుశాస్త్ర నిపుణుడు
☀1965: కీత్ ఆథర్టన్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు .
*💐మరణాలు💐*
🌟1941: ఫ్రెడరిక్ బాంటింగ్, కెనడాకు చెందిన వైద్యుడు, వైద్య శాస్త్రవేత్త, ఇన్సులిన్ సహ ఆవిష్కర్త మరియు నోబెల్ బహుమతి గ్రహీత
🌟1971: స్థానం నరసింహారావు, ప్రసిద్ధ రంగస్థల నటుడు. (జ.1902)
🌟2010: చామర్తి కనకయ్య కనక్ ప్రవాసి అనే కలం పేరుతో తెలుగు సాహిత్య లోకానికి సుపరిచితుడు. (జ.1933)
🌟2011: ఎమ్.పీతాంబరం, తెలుగులో ఎన్టీయార్, తమిళంలో ఎమ్.జి.ఆర్. నంబియార్ లకు వ్యక్తిగత మేకప్ మాన్ గా వ్యవహరించారు
*🌏జాతీయ దినాలు🇮🇳*
*🌏అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం*
EmoticonEmoticon