రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ - దేశవ్యాప్తంగా 2019-20 సంవత్సరానికిగానూ స్పెషల్ ఎడ్యుకేషన్ లో డిప్లొమా కోర్సుల ప్రవేశ ప్రకటన విడుదలైంది.

రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 

* దేశవ్యాప్తంగా 2019-20 సంవత్సరానికిగానూ స్పెషల్ ఎడ్యుకేషన్ లో డిప్లొమా కోర్సుల ప్రవేశ ప్రకటన విడుదలైంది. 

రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆరోసీఐ) ఈ పరీక్ష నిర్వహిస్తోంది. ఈ ర్యాంకు ద్వారా కౌన్సిల్ గుర్తింపు ఉన్న విద్యాసంస్థలు/ యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

కోర్సు: డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ * విభాగాలు: హెచ్ఐ! ఎంఆర్/ వీఐ/ ఏఎస్డీ/ సీపీ/
ఎండీ/ డీబీ 

* అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. 

* ఎంపిక: ఆల్ ఇండియా ఆన్ లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ | ద్వారా. 

 * పరీక్ష తేది: ఏప్రిల్ 21 

* ఆన్ లైన్ దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 15 | 

వెబ్ సైట్: http://rehabcouncil.nic.in

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv